మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. 12 మంది చావుకు కారణం వారే!

పాక్ రాజధాని ఇస్లామాబాద్‌‌లో మంగళవారం బ్లాస్ట్ జరిగింది. ఈ దాడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎటువంటి ఆధారాలు లేకుండానే భారతదేశంపై నింద మోపారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయి, 20 మందికి పైగా గాయపడ్డారు.

Delhi CM: ఢిల్లీ పేలుళ్ల ఘటన.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

BIG BREAKING: బీహార్‌ ఎగ్జిట్‌ పోల్స్ విడుదలు.. ఆ పార్టీదే అధికారం

బీహార్‌లో రెండో దశ పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి.

అయ్యో పాపం.. IAS అధికారిణికి భర్త వేధింపులు..

రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారిణి గృహహింస వేధింపులకు గురవుతున్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

BIG BREAKING: ముగిసిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే ?

బీహార్‌లో రెండో విడుత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌.. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత

బీహార్‌ ఎన్నికలకు ఒకరోజు ముందు దేశ రాజధానిలో బాంబు దాడి జరగడం కలకలం రేపింది. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీహార్‌ వెంట ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను అధికారులు మూసివేశారు.

NIA చేతికి ఢిల్లీ పేలుళ్ల కేసు.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం!

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.

Web Stories
web-story-logoanupama bison pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనుపమ.. ఈ పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoWhite Radishవెబ్ స్టోరీస్

ముల్లంగి తింటే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా..?

web-story-logowash faceవెబ్ స్టోరీస్

ఉదయం చల్లని నీటితో ఇలా చేస్తే ఇన్ని లాభాలా..?

web-story-logofennel seedsవెబ్ స్టోరీస్

ఎక్కువగా సోంపు తింటున్నారా?

web-story-logoBlack carrotsవెబ్ స్టోరీస్

నల్ల క్యారెట్‌ తింటే నమ్మలేని బెనిఫిట్స్

web-story-logoPoori Tipsవెబ్ స్టోరీస్

క్రిస్పీ పూరీలు తినాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

web-story-logoMotorola Edge 60 5G  (6)వెబ్ స్టోరీస్

మోటో ఎడ్జ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. అస్సలు వదలొద్దు మావా..!

web-story-logohoney face packవెబ్ స్టోరీస్

ముఖానికి తేనా రాయటం వల్ల లాభం ఉందా..?

web-story-logoGrapesవెబ్ స్టోరీస్

అతిగా ఈ పండ్లు తింటే అనారోగ్యానికి గురైనట్లే

web-story-logoBlack coffeeవెబ్ స్టోరీస్

ఈ డ్రింక్‌తో లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు పరార్

మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. 12 మంది చావుకు కారణం వారే!

పాక్ రాజధాని ఇస్లామాబాద్‌‌లో మంగళవారం బ్లాస్ట్ జరిగింది. ఈ దాడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎటువంటి ఆధారాలు లేకుండానే భారతదేశంపై నింద మోపారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయి, 20 మందికి పైగా గాయపడ్డారు.

US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

Explosion: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. స్పాట్‌లో ఆరుగురు..

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్‌ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు. 

Adani Group: అదానీ గ్రూప్ సంచలనం.. భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ షురూ..!

అడానీ గ్రూప్ భారత్‌లో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ (BESS) ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 1,126 MW పవర్, 3,530 MWh స్టోరేజ్ సామర్థ్యంతో 700కి పైగా కంటైనర్లు అమర్చనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2026 మార్చి నాటికి పూర్తి కానుంది.

Trump: భారత్ తో అద్భుతమైన సంబంధాలున్నాయ్..త్వరలోనే వాణిజ్య ఒప్పందం ట్రంప్ సూచన

భారత కొత్త అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా భారత్ తో తమకు అద్భుతమైన సంబంధాలున్నాయని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పారు.

Earthquake: మరో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో నమోదు

వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇవాళ మరో భారీ భూకంపం ప్రజలను గజగజ వణికించింది. సోమవారం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో తెలిపింది.

Philippines: వణికిస్తున్న తుపాను.. 14 లక్షల మంది నిరాశ్రయులు

ఫిలిప్పిన్స్‌ను ఫుంగ్‌ వంగ్‌ తుపాను వణికిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటిదాక 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్.. గెలుపు ఎవరిదంటే..?

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రధాన పార్టీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రచారం చేశాయి. దీంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. పలు సర్వే సంస్థలు ఈ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ రిలిజ్ చేశాయి.

BREAKING: BRS అభ్యర్థి మాగంటి సునీతపై ఫిర్యాదు.. MLA కౌశిక్ రెడ్డి అరెస్ట్

BRS అభ్యర్థి మాగంటి సునీతపై ప్రెస్‌మీట్‌ నిర్వహణపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు ఇచ్చారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై ఎన్నికల కమిషన్ నిషేధించింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

BIG BREAKING: జూబ్లీహిల్స్ లో హైటెన్షన్.. సునీత ధర్నా.. పోలీసుల లాఠీ ఛార్జ్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కృష్ణానగర్ లో ఫేక్ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఆందోళనలకు దిగింది. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది.

BIG BREAKING: ముగిసిన జూబ్లీహిల్స్ పోలింగ్.. పోలింగ్ శాతం ఎంతంటే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ ముగిసింది. ఈ ఉప ఎన్నికలో సుమారు 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Hyderabad: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!

మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

BREAKING: జూబ్లీహిల్స్ ఎన్నికలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంగించిన ప‌లువురిపై హైద‌రాబాద్ పోలీసులు 3 కేసులు న‌మోదు చేశారు. MLAలు బీర్ల ఐల‌య్య, రామ‌చంద్ర నాయ‌క్‌, రాందాస్‌పై మ‌ధురాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో 2 కేసులు, బోర‌బండ పోలీస్ స్టేష‌న్‌లో మరో కేసు నమోదైంది.

Revanth Reddy: అందెశ్రీకి పద్మశ్రీ.. పాఠ్యాంశంగా 'జయజయహే తెలంగాణ'.. సీఎం రేవంత్ కీలక ప్రకటనలు!

ప్రముఖ రచయిత అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌లోని అందెశ్రీ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి పాడె మోశారు. ఓ కళాకారుడిగా, రచయితగా ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

BIG BREAKING: నెల్లూరులో లారీ బీభత్సం.. ముగ్గురు దుర్మరణం! (వీడియో)

నెల్లూరు జిల్లాల్లో లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో రోడ్డుపక్కన వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవగా.. ఆరుగురు మృతి చెందారు. చింతారెడ్డిపాలెం సర్కిల్ దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

visakhapatnam : ఎంత పనిచేశావ్‌ శ్యామలా.. పెళ్లైన ఏడాదికే!

వివాహమై ఏడాది కూడా తిరగకముందే కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గోపాలపట్నం పరిధిలోని జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

AP BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు యువకులు మరణించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Maoist party: మల్లోజుల, ఆశన్నలు ముమ్మాటికీ ద్రోహులే.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

మావోయిస్టు పార్టీని మోసం చేసిన సోను సతీష్‌ల లొంగుబాటు నిర్ణయం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు మా పార్టీ పంథాను తప్పు పట్టే హక్కు లేదని స్పష్టం చేసింది.

AP Crime : ఏలూరులో దారుణం..అత్త కుటుంబంపై అల్లుడి దాడి..స్పాట్‌లో..

ఏలూరు జిల్లా గొల్లలకోడేరులో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రామచంద్రరావు తన మేనమామ కృష్ణతో కలిసి భార్య శ్రీలక్ష్మి, మామ సత్యనారాయణ, బావమరిది రాజేష్ లపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Tirumala Ghee Adulteration: నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం..అది నకిలీదేనని తేల్చిన సీబీఐ

టీటీడీ నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీకీ నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ తేల్చింది. పామాయిల్‌కు రసాయనాలు కలిసి..ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి.. TTDకి సరఫరా చేశారని కోర్టుకు CBI నివేదిక అందజేసింది.

KADAPA TENSION : కడప జిల్లాలో టెన్షన్ టెన్షన్..మార్చురీ తలుపులు బద్దలు కొట్టి డెడ్ బాడీతో...

కడప శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్‌లో ఒక విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. 9వ తరగతి చదువుతున్న జశ్వంతి  ఆత్మహత్యపై మృతురాలి తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం రిమ్స్ ఆస్పత్రికి తరలించడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

Vivo Y500 Pro: వివో మావ కుమ్మేశాడు మచ్చా.. 200MP కెమెరాతో ఊరమాస్ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరొక స్మార్ట్‌ఫోన్ Vivo Y500 Proను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

New Smartphone: రేసింగ్ బ్రాండ్ మొబైల్.. 200MP కెమెరా, 7,000mAhతో రప్పా రప్పా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తన Realme GT 8 Pro Aston Martin F1 Edition సేల్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రియల్‌మి GT 8 Pro మాదిరిగానే ఉన్నాయి. ఇది 16 GB RAM, 1 TB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల అయింది.

New Electric Scooter: రూ.64,999లకే ఎలక్ట్రిక్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 109 కి.మీ మైలేజ్

ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డబ్బు ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొత్త కొత్త కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో తమ మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి.

GOOD NEWS: వెండిపై కూడా బ్యాంక్‌ లోన్స్.. RBI కొత్త మార్గదర్శకాలు విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో వెండి ఆభరణాలు, వెండి నాణేలపై కూడా రుణాలు అందించేందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు ప్రధానంగా బంగారు రుణాలకే పరిమితమైన ఈ సౌకర్యం, త్వరలో వెండిపైనా లభించనుంది.

New Smartphone: రెడ్‌మీ నుంచి మరో కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. ధర చాలా తక్కువ..!

రియల్‌మీ త్వరలో భారత మార్కెట్లో తన బడ్జెట్ 5G ఫోన్ Realme C85 5Gని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇది భారత్‌లో లాంచ్‌కు సిద్ధమైంది. కంపెనీ తన C-సిరీస్ లైనప్‌ను దేశంలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. Edge 60 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా పాపులర్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం లాంచ్ అయిన Motorola Edge 60 5G అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.31,999 ఉండగా.. ఇప్పుడు భారీగా తగ్గింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2