BREAKING: భద్రతా దళాలపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. తుపాకులతో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు సైనికులు మృతి చెందారు.

EC: ఈసీ సంచలన నిర్ణయం.. ఆ పార్టీలపై వేటు

దేశంలో గుర్తింపు లేకుండా రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీలకు బిగ్‌ షాక్ తగలింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (EC) వాటిపై చర్యలకు దిగింది. రూల్స్‌ ఉల్లంఘించినటువంటి 474 పార్టీలను జాబితా నుంచి తొలగించనున్నట్లు ప్రకటన చేసింది.

భారత సైన్యం మాపై దాడులు చేసింది.. లష్కరే తోయిబా కమాండర్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ తమ పౌరులపై భారత్ దాడులు చేసిందని గతంలో ఆరోపించింది. అయితే అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. తమ స్థావరాలపై భారత్‌ దాడులు చేసిందని తాజాగా లష్కరే తోయిబా టాప్‌ కమండర్‌ ఖాసిమ్ అంగీకరించారు.

బిహార్ ఎన్నికల ఫలితాలపై సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు సర్వేలు ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ' బిహార్ మూడ్ రిపోర్ట్' సర్వే ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Milk Price: దసరా గిఫ్ట్.. భారీగా తగ్గిన పాలు, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీం ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

దసరా పండుగ సందర్భంగా మదర్ డెయిరీ పాల ధరలను తగ్గించింది. వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఒక్కో ఉత్పత్తి బట్టి రూ.2 నుంచి రూ.30 వరకు మదర్ డెయిరీ ధరలను తగ్గించింది.

‘పాకిస్థాన్ ఉగ్రవాదిని కలిస్తే.. భారత్ మాజీ ప్రధాని ప్రసంశలు’

జమ్మూ కశ్మీర్ వేర్పాటువాది నాయకుడు యాసిన్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ని కలిసినందుకు అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని యాసిన్ మాలిక్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

iPhone 17 Series: ఐఫోన్ 17 సేల్ స్టార్ట్.. స్టోర్ల ముందు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న కస్టమర్లు

దేశ వ్యాప్తంగా ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఐఫోన్ 17 సిరీస్‌ను కొనడానికి ప్రజలు భారీగా స్టోర్ల ముందు క్యూలు కడుతున్నారు. ముంబై స్టోర్ దగ్గర అయితే భారీగా జనం ఉండటంతో గొడవ జరిగింది.

Web Stories
web-story-logoIPhone 17 Release Date5వెబ్ స్టోరీస్

ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మ్యాక్స్.. ధరలు, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్స్ - ఫుల్ లిస్ట్

web-story-logoRoti Unhealthyవెబ్ స్టోరీస్

చపాతీలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..?

web-story-logoturmeric waterవెబ్ స్టోరీస్

ఆరోగ్యం కోసం పసుపు నీరు తాగుతున్నారా..?

web-story-logoMoringaవెబ్ స్టోరీస్

మునగతో అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా..?

web-story-logoMango peel face packవెబ్ స్టోరీస్

మామిడి తొక్కతో అందమైన చర్మం

web-story-logoimage (35)వెబ్ స్టోరీస్

Vivo Y31 5G - Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ గురూ..!

web-story-logoimage (16)వెబ్ స్టోరీస్

Oppo F31 5G Series నుంచి మూడు ఫోన్లు అదిరిపోయాయ్ మచ్చా

web-story-logopexels-cottonbro-6941123వెబ్ స్టోరీస్

రాత్రి నిద్రపట్టకపోవడానికి అసలైన రీజన్ ఇదే..!

web-story-logoBread as Breakfastవెబ్ స్టోరీస్

బ్రెడ్‌ను బ్రేక్‌ ఫాస్ట్‌గా తింటే బాడీకి అనేక నష్టాలు

web-story-logoNeem face packవెబ్ స్టోరీస్

ఈ ఆకుల ఫేస్‌ ప్యాక్‌తో నిగనిగలాడే అందం

Russia: నాటో vs రష్యా ..ఎస్టోనియాలోకి యుద్ధ విమానాలు..ఉద్రిక్తత

 నాటో దేశాలను రష్యా రెచ్చగొడుతోంది. శుక్రవారం నాడు మూడు రష్యన్ మిగ్-31 యుద్ధ విమానాలు ఎస్టోనియా గగనతలంలోకి ప్రవేశించాయి.  ఈనెలలో  ఇలా జరగడం ఇది మూడోసారి. 

Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ మధ్య కీలక ఒప్పందం.. భారత్‌కు ముప్పు ఉంటుందా ?

ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియాపై ఒప్పందం కుదరగా దానిపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఓవర్గం దీన్ని నాటో లాంటి ఒప్పందంతో పోలుస్తున్నారు. మరికొందరు భారత్‌-పాక్‌తో లింక్ చేస్తున్నారు.

Gaza: గాజాలో కాల్పుల విరమణ తీర్మానం.. అడ్డుకున్న అమెరికా

హమాస్‌ను నిర్మూలించి గాజాను స్వాధీనేందుకు ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉంది. అక్కడ వెంటనే కాల్పుల విరమణ చేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం జరగగా అమెరికా దాన్ని అడ్డుకుంది.

భారత సైన్యం మాపై దాడులు చేసింది.. లష్కరే తోయిబా కమాండర్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ తమ పౌరులపై భారత్ దాడులు చేసిందని గతంలో ఆరోపించింది. అయితే అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. తమ స్థావరాలపై భారత్‌ దాడులు చేసిందని తాజాగా లష్కరే తోయిబా టాప్‌ కమండర్‌ ఖాసిమ్ అంగీకరించారు.

చైనా, పాకిస్థాన్‌‌లకు షాక్.. UNలో బలుచిస్తాన్‌కు అండగా అమెరికా, బ్రిటన్

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్, చైనాలకు ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్‌లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేందుకు ఆ రెండు దేశాలు చేసిన ప్రయత్నాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి.

USA: సిటిజెన్ షిప్ కోసమే పెళ్ళి..డెమోక్రటిక్ నేత ఇల్హాన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ నేత ఇల్హాన్ ఒమర్ మధ్య వివాదం ముదురుతోంది.  తాజాగా ఆమెపై ట్రంప్ మరోసారి మాటల దాడి చేశారు. అమెరికా పౌరసత్వం కోసమే ఇల్హాన్ తన సోదరుడిని పెళ్ళి చేసుకుందని అన్నారు. 

Nepal: మాజీ ప్రధాని కెపి ఓలి ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాడో తెలుసా..?

నేపాల్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని పదవికి రాజీనామా చేసి, సైనిక రక్షణలో ఉన్న కేపీ శర్మ ఓలీ తాజాగా ఆర్మీ బ్యారక్స్ నుండి బయటకొచ్చి, మరో అద్దె ఇంట్లోకి మారారు.

Reavnth Reddy: బిగ్ షాక్.. సర్పంచ్‌ ఎన్నికలకు బ్రేక్‌

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతామన్నారు.

BIG BREAKING : ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా అని సీఎం అన్నారు. ఇవాళ కూడా తాను చాలామందికి కండువాలు కప్పానని,  కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదన్నారు.

BIG BREAKING : మైనార్టీలకు రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 1.50 లక్షలు

తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజనతో పాటుగా రేవంతన్న కా సహారా మిస్కీన్ కేలియే పథకాలను రాష్ట్ర సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్  ప్రారంభించారు.

Ponguleti: సుమన్ హీరోగా మంత్రి పొంగులేటి బయోపిక్.. సినిమాలో ఆ సీన్లే హైలైట్?

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా శ్రీనన్న అందరివాడు పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. పొంగులేటి పాత్రను ప్రముఖ హీరో సుమన్ పోషించనున్నారు. సాధారణ వ్యక్తి నుంచి కాంట్రాక్టర్, పొలిటీషయన్ గా ఎలా మారడన్నది ప్రధాన కథగా తెలుస్తోంది.

Telangana: తెలంగాణకు 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

ఢిల్లీలో జరుగుతున్న ఇన్వెస్టర్స్‌ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్‌లో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు నడిచేలా చేస్తామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రైజింగ్‌ 2047 ప్లాన్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు.

MLA Raj Gopal Reddy : రేవంత్ ఇకనైనా మారు.. రాజగోపాల్ రెడ్డి వార్నింగ్!

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై నేరుగా సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ రెడ్డి మరో సంచలన ట్వీట్ చేశారు.

BIG BREAKING: పార్టీ మార్పుపై ఈటల సంచలన వ్యాఖ్యలు!

పార్టీ మార్పు వార్తలపై బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

YCP MLC's: జగన్‌కు బిగ్‌ షాక్‌.. టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ముగ్గురు నేతలు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు.

Vinutha Kotaa: తప్పుచేశావ్ పవనన్న.. వినుత కోట సంచలన లేఖ!

జనసేన నేత కొట్టే సాయి కు చైర్మన్ పదవి ఎంపిక చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కు  శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇంఛార్జ్‌, జనసేన బహిష్కృత నేత వినుత కోట బహిరంగ లేఖ రాశారు.

BIG BREAKING: ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. జగన్ సంచలన ప్రకటన!

ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే విపక్ష వైసీపీ చీఫ్‌ జగన్‌ సహా ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లలేదు. అయితే అసెంబ్లీకి వెళ్లకపోవడంపై తాజాగా జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Assembly : పవన్‌ vs బోండా ఉమ.. ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే బోండా ఉమా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికకరమైన చర్చ నడిచింది. అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చ సందర్భంగా పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బోండా ఉమా ఆరోపించారు.

CM Reavnth Reddy : కేసీఆర్, ట్రంప్ ఒక్కటే.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోల్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో రేవంత్ మాట్లాడుతూ..  తెలంగాణలో గతంలో ఓ ట్రంప్ ఉండేవాడన్నారు.

Crime News: తిరుపతిలో చెలరేగిపోతున్న ఆకతాయిలు..! బెండు తీసిన పోలీసులు

తిరుపతిలో ఆకతాయిలు  చెలరేగిపోతున్నారు. రోడ్డుపై మహిళలు కనిపిస్తే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నిన్నరాత్రి  కొందరు పోకిరీలు మద్యం మత్తులో రెచ్చిపోయారు.లీలామహల్ జంక్షన్‌లో వెకిలి చేష్టలకు దిగారు. స్థానికులు వారిలో ముగ్గురిని పట్టుకుని రోడ్డుపైనే చావబాదారు.

BIG BREAKING: HPCL లో భారీ పేలుడు.. భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు

విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCLలో ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్‌యుఎఫ్  సైట్‌లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

IPhone 17 Offers: రచ్చ రచ్చే.. ఐఫోన్ 17 సిరీస్‌ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు..!

ఐఫోన్ 17 సిరీస్‌పై అదిరే ఆఫర్లు ఉన్నాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. నో-కాస్ట్ EMIతో పాటు ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.64,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. నేటి నుంచి సేల్ ప్రారంభమైంది.

Geyser Offers: కెవ్వు కేక.. రూ.1899లకే గీజర్.. అబ్బబ్బ చలి పుట్టకముందే కొనేయండి బాసూ..

ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో గీజర్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. Havells Geyser రూ.9,790, Hindware Geyser రూ.1,899, Orient Geyser రూ.5,999కి కొనుగోలు చేయవచ్చు.

Nano Banana Ai: వాట్సాప్‌లోనే నానో బనాన.. ఫొటోలు ఇలా చేసుకోవచ్చు.. రచ్చ రచ్చే!

నానో బనానాగా సుపరిచితమైన 3D ఫొటోల ట్రెండ్ ఇప్పుడు పెర్‌ప్లెక్సిటీ ఏఐ ద్వారా నేరుగా వాట్సాప్‌లోకే వచ్చింది. ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు తమ ఫోటోలు లేదా టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి, కొన్ని క్షణాల్లోనే అద్భుతమైన AI ఫొటోలను క్రియేట్ చేసుకోవచ్చు.

Xiaomi Sale 2025: దీపావళికి షియోమి బంపర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, పవర్‌బ్యాంక్స్‌పై కిర్రాక్ ఆఫర్లు..

షియోమీ తన "Diwali With Mi" సేల్ 2025ను ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, స్మార్ట్ హోమ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. కొత్త రెడ్‌మీ నోట్ 14 సిరీస్, షియోమీ 14 సివీ ఫోన్‌లపై తగ్గింపు పొందొచ్చు.

Ac Offers: అరాచకం.. ఏసీలపై రూ.46,170 భారీ డిస్కౌంట్.. పరుగో పరుగు..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ఏసీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి. వోల్టాస్ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC రూ.79,990కి బదులుగా రూ.41,990కి లభిస్తుంది. LG 1.5 Ton 5 Star ఏసీను బ్యాంక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో రూ.39,820లకే సొంతం అవుతుంది.

Milk Price: దసరా గిఫ్ట్.. భారీగా తగ్గిన పాలు, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీం ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

దసరా పండుగ సందర్భంగా మదర్ డెయిరీ పాల ధరలను తగ్గించింది. వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఒక్కో ఉత్పత్తి బట్టి రూ.2 నుంచి రూ.30 వరకు మదర్ డెయిరీ ధరలను తగ్గించింది.

Stock Market: వరుస లాభాల తర్వాత నష్టాల్లోకి స్టాక్ మార్కెట్

కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలత ఉన్నా కూడా మన సూచీలు మాత్రం డౌన్ ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 82,600 వద్ద ట్రేడవుతోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2